Friday, September 20, 2024

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..

రామగిరి: మండలంలోని సింగిరెడ్డిపల్లి, చందనాపూర్‌ గ్రామాలకు చెందిన పలువురికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను తెరాస మండల అధ్యక్షుడు శంకేసి రవీందర్‌ పంపిణీ చేశారు. అన్నపూర్ణకు రూ. 17వేలు, సదికి రూ. 25వేలు, దాసరి సారయ్యకు రూ. 11వేల చొప్పున జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆదేశాల మేరకు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి మండల కన్వీనర్‌ మాదరవేన కుమార్‌ యాదవ్‌, మండల యూత్‌ అధ్యక్షుడు నరేష్‌ యాదవ్‌, మండల కోఆప్షన్‌ ఇబ్రహీం, చందనాపూర్‌ సర్పంచ్‌ దాసరి శంకరయ్య, ఉపసర్పంచ్‌ సాగర్‌ రావు, మార్కెట్‌ డైరెక్టర్‌ బాబర్‌, గ్రామ అధ్యక్షుడు సతీష్‌, నర్సయ్య, మేకల రవి, దాసరి కిరణ్‌
పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement