Friday, September 13, 2024

Peddapalli: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం..

కాల్వ శ్రీరాంపూర్, (ఆంధ్ర ప్రభ) : పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం పెద్ద చెరువులో ఆదివారం రాత్రి చెరువులో చేప‌లు వెళ్లకుండా వలలు కడుతున్న గోస్కుల కుమార్ (45) చెరువులో గల్లంతయ్యాడు.. అయితే ఉదయం నుంచి గ్రామస్తులు, మత్స్య‌ కార్మికులు, రెస్క్యూ టీమ్ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం కుమార్ మృతదేహం లభ్యమైనది. కుమార్ మృత‌దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement