Sunday, September 8, 2024

పోషకాహారంపై అవగాహన

ఎల్లారెడ్డిపేట: పోషణ పక్షంలో భాగంగా గ్రామపంచాయతీలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో పోషకాహారం గురించి తల్లులకు వివరించారు. బరువు తక్కువగా ఉన్న పిల్లల తల్లులకు బాలామృతంతో తయారు చేసిన దోష, బిస్కెట్లు-, లడ్డు, జావా తయారు చేసి చూపించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ నేవూరి వెంకట్‌ రెడ్డి, ఎంపీటీ-సీ అనసూయ, వార్డ్‌ మెంబర్‌ జవాజి లింగం, పందిళ్ల శ్రీనివాసు, బాలకిషన్‌, అంజలి, తల్లులు, ఏఎన్‌ఎం, ఆశాలు, అంగన్వాడీ టీ-చర్లు సులోచన, కవిత, సునీత, నర్మద, అరుణ, తల్లులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement