Friday, October 25, 2024

Vemulawada | అనుమానాస్పద స్థితిలో 50కోతుల మృతి

వేములవాడ, అక్టోబర్‌ 25 (ఆంధ్రప్రభ): వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి శాంతినగర్‌లో దారుణ ఘటన శుక్రవారం చోటు-చేసుకుంది. సుమారు 50 వరకు కోతుల వరకు అనుమానస్పద స్థితిలో మృతి చెందదం తీవ్ర కలకలం రేపింది.

అయితే మృతిచెందిన కోతులను ఒకే దగ్గర కుప్పలుగా వేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కొతులను ఎవరైనా చంపి వేశారా.. లేక ఏదైనా క్రిమిసంహారక మందు తిని కోతులు మృతిచెందాయా.. అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement