Saturday, September 14, 2024

TG: అధికారిక లాంచనాలతో జిట్టా అంతిమ సంస్కారాలు నిర్వహించాలి..

యాదాద్రి భువనగిరి జిల్లా : జిట్టా బాలకృష్ణారెడ్డి అంతిమ సంస్కారాలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. భువనగిరికి చేరుకున్న ఆయన మృతదేహానికి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు ఘటించి ర్యాలీ తీస్తున్నారు.

మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలంటున్నారు. అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement