Thursday, October 3, 2024

HYD: మణికొండలో వనమహోత్సవం… మొక్కలు నాటిన ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్

మణికొండ : వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మణికొండ మున్సిపాలిటీలోని 12వ వార్డులో సోమవారం మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, స్థానిక కౌన్సిలర్ శ్వేతా కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పురుషోత్తం, రామకృష్ణారెడ్డి, శైలజ, కావ్య శ్రీరాములు, నవీన్, కో ఆప్షన్ సభ్యులు అహమద్ షా ఖాన్, లక్ష్మీ, సిద్ధప్ప, కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఈ దివ్య జ్యోతి, ఇతర నాయకులు యాలాల నరేష్, ముత్యాలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్, ప్రవీణ్ కుమార్, మహేష్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement