Thursday, October 17, 2024

HYD | రూ.5కే టిఫిన్..!

గ్రేటర్‌లో హైద‌రాబాద్ లో ప్రస్తుతం 320 కంటే ఎక్కువ అన్నపూర్ణ కేంద్రాలు ఉన్నాయి. రోజూ మధ్యాహ్న భోజనం రూ.5కే అందజేస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం పూట టిఫిన్ అందుబాటులో తీసుకువచ్చేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 50 కేంద్రాలను అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement