కేంద్ర మంత్రి ప్రియూష్ గోయల్ ఈరోజు శంషాబాద్లో సమీపంలో ఉన్న సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. సుమారు మూడు గంటల పాటు సమతామూర్తి సన్నిధిలో ఉన్నారు. స్వర్ణ రామజులవారి వేద ఆశీస్సులు తీసుకున్న అనంతరం శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/06/image-204-682x1024.png)