Wednesday, October 9, 2024

HYD: బొంతు రామ్మోహన్ ను ప‌రామ‌ర్శించిన త‌ల‌సాని…

హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల రామ్మహన్ మాతృమూర్తి కమలమ్మ ఇటీవల మరణించగా, బుధవారం చర్లపల్లిలో దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ కమలమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం రామ్మోహన్ ను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement