హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు (శనివారం) ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన క్యాంప్ కార్యాలయంలో కలిసి సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
- Advertisement -