Tuesday, September 17, 2024

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం: ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, లేతాకుల రఘుపతి రెడ్డి, కాటిపల్లి రవీందర్ రెడ్డి, నేర్థం భాస్కర్, విజయలక్ష్మి, బాలకృష్ణేశ్వర్, బాలకృష్ణ, సాయి తేజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement