Wednesday, September 18, 2024

HYD | ఇంటర్ కాంటినెంటల్ కప్.. ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్‌కాంటినెంటల్ ఫుట్ బాల్ కప్ 4వ ఎడిషన్ జరుగుతోంది. ఈ టోర్నీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ టోర్నీలో భారత్, మారిషస్, సిరియా జట్లు పాల్గొంటున్నాయి. ఈరోజు ఇండియా వర్సెస్ మారిషస్ మ్యాచ్ జరుగుతోంది. కాగా, సెప్టెంబర్ 6న మారిషస్ – సిరియా, 9న ఇండియా – సిరియా మ్యాచ్‌లు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement