టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిలిం నగర్కు చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి తన ఫిర్యాదులో అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని ఆరోపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సి. కళ్యాణ్తో పాటు షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. వారు దౌర్జన్యం చేశారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement