Thursday, September 19, 2024

Hyderabad – గణేశ్‌ నిమజ్జనాలు ప్రారంభం … హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదారాబాద్ – నేటి నుంచి గణేశ్‌ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి దీంతో ఈ నెల 16వ వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌(నెక్లెస్‌ రోడ్డు)లో గణేశ్‌ నిమజ్జనానికి విగ్రహాలను తరలిస్తుండటంతో ట్రాఫిక్‌ రద్దీ ఉంటుందన్నారు. ఇందులో భాగంగా షైలింగ్‌ క్లబ్‌ టి జంక్షన్‌, వీవీ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ ఎక్స్‌ రోడ్డు, నల్లగుట్ట బ్రిడ్జి, నల్లగుట్ట పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement