Tuesday, October 8, 2024

HYD: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కు తలసాని పరామర్శ


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగ‌ళ‌వారం పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కూకట్ పల్లిలోని హిందూ విల్లాస్ లోని రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గాయత్రి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ తోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement