Wednesday, September 18, 2024

Ganesh Immersion Day – 17న ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాల‌కు సెల‌వు

జంట‌న‌గ‌రాల‌లో గ‌ణేష్ నిమ‌జ్జ‌నం
ప‌లు ప్రాంతాల‌ల ట్రాఫిక్ ఆంక్ష‌లు
ఫ్లై ఓవ‌ర్లు, ప్ర‌ధాన మార్గాలు మూసివేత

హైద‌రాబాద్ – వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 7న వినాయక చవితి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. 17న మహా నిమజ్జనంతో వేడుకలు ముగియనున్నాయి. గ‌ణేష్ నిమ‌జ్జ‌నాల‌కు వ‌చ్చే వాహానాల రాక‌పోక‌ల‌ను నియంత్రించేందుకు ఆ రోజ‌లు భారీగా ట్రాపిక్ అంక్ష‌లు విధించ‌నుంది.. అలాగే ప‌లు ఫ్లైఓవ‌ర్ లు, కొన్ని ప్ర‌ధాన మార్గాలు మూసివేయ‌నున్నారు.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement