Friday, September 27, 2024

Food Poison – కలుషిత ఆహారం – 15 మంది విద్యార్థులకు అస్వస్థత

జనగామ జిల్లాలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. ఏకంగా 15 మంది ఫుడ్ పాయిజన్ కు గురై ఆస్పత్రి పాలు కావడం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

జనగామ జిల్లాలోని ఏబీవీ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇందులో చదువుతున్న 15 మంది ఇంటర్ విద్యార్థులకు తీవ్ర అస్వస్థత నెలకొనడం జరిగింది.

విద్యార్థులకు హాస్టల్ లో ఆర్ఎంపి వైద్యుడు తో రహస్యంగా కూడా చికిత్స అందించారట సిబ్బంది. అయితే నలుగురి పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement