Wednesday, July 3, 2024

TS: పద్మశ్రీ అవార్డు గ్రహీత, దివంగత సకిని కుటుంబానికి ఆర్థిక సాయం..

పద్మ శ్రీ అవార్డు గ్రహీత.. దివంగత సకిని రామచంద్రయ్య కుటుంబానికి దశ దిన కర్మల నిమిత్తం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ మేరకు రూ.2 లక్షలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు.

డోలు వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) భద్రాద్రి జిల్లా మణుగూరులో కన్నుమూశారు. గొంతు సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఆదివారం కూనవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement