Tuesday, September 17, 2024

Breaking : ఘోర రోడ్డుప్ర‌మాదం… ఐదుగురు మృతి

శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు కార్లు ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

రెండు కార్లు ఢీకొనడంతో ఐదుగురు మరణించగా, 10మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement