Wednesday, October 23, 2024

TG | మాజీ మంత్రి గంగులకు మాతృవియోగం

.. పాల్గొన్న మాజీ మంత్రులు
కరీంనగర్, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల న‌ర్స‌మ్మ అంత్యక్రియలు ముగిసాయి. బుధవారం కరీంనగర్ లో నిర్వహించిన అంతిమయాత్రలో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలు పాల్గొని గంగుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement