Friday, October 4, 2024

Telangana ఎన్నిక‌ల విదుల్లో 13 మంది మృతి ..ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా


తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో విధుల్లో ఉండ‌గా 13 మంది ఉద్యోగులు మ‌ర‌ణించారు.. తాజాగా మరణించిన వారి కుటుంబాలకు ఈసీ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. రాష్ట్రంలోని 13 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఈసీ ఎక్స్ గ్రేషియాను రిలీజ్ చేసింది. మొత్తం రూ.1.95 కోట్లను విడుదల చేస్తూ సీఈవో వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement