Friday, September 20, 2024

Dream Project – నేడే సీతారామ ప్రాజెక్టు ప్రారంభం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – కొత్తగూడెం భద్రాచలం : లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకోనున్న సీఎం సీతారామ ప్రాజెక్టు వద్ద పైలాన్‌ ఆవిష్కరించి, మోటర్‌ స్విచ్‌ ఆన్‌ చేయనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి గోదావరి జలాలకి పూజలు నిర్వహిస్తారు.

అక్కడి నుంచి నేరుగా వైరాలో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. ఆ బహిరంగసభ వేదికపై నుంచే మూడో విడత రైతురుణ మాఫీని రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement