Friday, September 13, 2024

TG: నెల జీతం విరాళం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీల ప్ర‌క‌ట‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చారు. భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు, కరెంట్‌ స్తంభాలు నేలకొరిగాయి.

పంటలు దెబ్బతిన్నాయి. ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement