Friday, September 20, 2024

TG | కల్లు గీత కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ..

కల్లు గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా గీత కార్మికులకు ‘కాటమయ్య రక్ష’ కిట్లు పంపిణీ పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. చెట్టు ఎక్కుతుండగా గౌడన్నలు ప్రమాదాల బారిన పడకుండా ఈ సేఫ్టీ కిట్లు ఉపయోగపడనున్నాయి. ఐఐటీ హైదరాబాద్తో కలిసి ఆధునిక టెక్నాలజీతో ఈ సేఫ్టీ కిట్లను తయారు చేశారు. కాగా, ఈ సేఫ్టీ కిట్ల డిస్ట్రిబ్యూషన్ను అబ్దుల్లాపూర్మెట్లో రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement