Thursday, September 19, 2024

Devotees – యాదాద్రిలో కిటకిట – స్వామి దర్శనంతో భక్త జనం పరవశం

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రియాదాద్రి శ్రీ లక్ష్మి నారసింహ స్వామి ఆలయంలో భక్తులు కిక్కిరిసి పోయారు. ఆదివారం సెలవు రోజు కావడం తో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సుమారు రెండు గంటలకు కు పైగా భారీ క్యూ లైన్ల లో భక్తులకు స్వామి వారి దర్శనం కలిగింది.. స్వామి వారి దర్శనంతో భక్తులు తన్మయం పొందారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement