Monday, September 16, 2024

TG: మూడో పంప్ హౌస్‌ను ప్రారంభించిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు మూడో పంప్ హౌస్‌ను రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క మ‌ల్లు ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురం దగ్గర మధ్యాహ్నం 12 గంటలకు సీతారామ ప్రాజెక్ట్ మూడో పంప్ హౌస్ మోటార్ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఆన్ చేసి నీరు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా శిలాఫ‌ల‌కాన్నిఆవిష్క‌రించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement