Friday, September 20, 2024

Revanth: జాతీయ విపత్తుగా పరిగణించండి.. మోడీకి సీఎం లేఖ

తెలంగాణ‌ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలను జాతీయ విపత్తుగా పరిగణన‌లోకి తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

వర్షాలతో రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంద‌ని, తక్షణమే కేంద్రం సాయం అందించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement