Monday, September 16, 2024

26న గాంధీభవన్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

ఈనెల 26వతేదీన గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. ఏఐసీసీ ఆదేశాలతో దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు. ఈనెల 26వ తేదీన ఈడీ ఎదుట విచారణకు సోనియా గాంధీ హాజరుకానున్నారు. విచారణ పూర్తయ్యే వరకు నేతలు దీక్షలు చేపట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement