Saturday, September 7, 2024

TG: విద్యార్థులకు షూ పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం..

జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం తమ నివాసంలో ప్రారంభించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతోన్న సుమారు 27వేల మంది విద్యార్థులకు ఉచితంగా షూ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సేవలను ముఖ్యమంత్రి అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement