Tuesday, September 17, 2024

TS : చిన్నారుల కిడ్నాప్ ముఠా అరెస్ట్‌

చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. సేవ్ చేసిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాల చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు.

- Advertisement -

ఇటీవల మేడిపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా ఆగడాలు బయటపడ్డాయి. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్లు గుర్తించారు. ఫిర్జాదిగూడలో రూ.4.5 లక్షలకు శిశువును ఆర్ఎంపీ శోభారాణి విక్రయించారు. ఆర్ఎంపీ, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement