Sunday, September 8, 2024

మాణిక్‌రావు ఠాక్రే ని కలిసిన చందా లింగయ్య దొర

హైదరాబాద్ : హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే ను ఆ పార్టీ మాజీ జెడ్పీ ఛైర్మ‌న్, మాజీ ఎమ్మెల్యే చందా లింగ‌య్య దొర క‌లిశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న‌ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి నియోజకవర్గ పరిస్థితుల గురించి ఠాక్రేకు తెలియజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పినపాక నియోజకవర్గం టీపీసీసీ సభ్యులు డాక్టర్.చందా సంతోష్ కుమార్, తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement