Sunday, September 8, 2024

TG: కారు బోల్తా.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

సదాశివపేట రూరల్ : సదాశివపేట మండలం మద్దికుంట – ఆత్మకూర్ రోడ్డులోని లక్ష్మీకాంత స్పిన్నింగ్ మిల్ ప్రాంతంలో ఓ కారు బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు, స్థానికులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మృతదేహాలతో పాటు, గాయపడిన వారందరినీ ఆసుపత్రులకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement