Wednesday, September 18, 2024

New Ration Cards – ఉత్తమ్ చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ

హైదరాబాద్‌: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా.. మంత్రులు దామోదర రాజానర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ సబ్ కమిటీ ఏర్పాటు.. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను సిఫారసు చేయనుంది ఈ కమిటీ

.

Advertisement

తాజా వార్తలు

Advertisement