Friday, October 18, 2024

Breaking News – పిడుగుపాటుకు ఇద్ద‌రు చిన్నారులు బ‌లి..

అశ్వారావుపేట నియోజక వర్గం ,దమ్మపేట మండలం ,జమేదారు బంజర గ్రామంలో పిడుగు పడి ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. గురువారం కురిసిన బారీ వర్షాల లో పిడుగులు బంజర సమీపంలో ఉన్న పుల్లయ్య చెరువు వద్ద ప‌డ‌టంతో ఈ మ‌ర‌ణాలు సంభ‌వించింది.. ఈ ఘ‌ట‌న‌లో బంజర గ్రామానికి చెందిన బొర్రా చందు (11),బొర్రా సిద్దు (15) ,లు అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement