Friday, September 6, 2024

Breaking News – విద్యుత్ షాక్ తో ముగ్గురి మృతి

హైదరాబాద్‌: సనత్‌నగర్‌ జెక్‌ కాలనీలో విషాదం చోటచేసుకుంది.. కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు .హైదరాబాద్‌ సనత్‌నగర్‌ జెక్‌ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సి అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్తులోని 204 ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగింది .

బాత్రూమ్‌లో పడి ఉన్న ముగ్గురి మృతదేహాల ను స్థానికులు పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. మృతులు ఆర్.వెంకటేష్(55), మాధవి(50), హరి(30)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement