Thursday, September 19, 2024

Breaking News – మెదక్‌ శివంపేటలో దారుణం …

మెద‌క్ జిల్లా శివం పేట‌లో దారుణం చోటు చేసుకుంది.. గంజాయి మ‌త్తులో ఇద్ద‌రు యువ‌కులు త‌మ బైక్ కు వ్య‌క్తిని క‌ట్టి ఈడ్చుకెళ్లారు.. దీంతో ఆ వ్య‌క్తి తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. అత‌డిని చికిత్స కోసం త‌ర‌లిస్తుండగానే మ‌ర‌ణించాడు.. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement