Saturday, September 7, 2024

Bonalu -మహంకాళి ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో రంగం భవిష్యవాణికి సర్వం సిద్ధం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్‌: బోనాల సందర్భంగా మహంకాళి ఉజ్జయిని ఆలయంలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు.

రంగం భవిష్యవాణి, ఏనుగు అంబారీపై అమ్మవారి ఊరేగింపుతో ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర నేడు ముగియనుంది. పచ్చి కుండపై నిలబడి మాతంగి చెప్పే భవిష్యవాణిపై భక్తుల ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.

కాగా,మహంకాళి అమ్మవారి ఆలయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. భవిష్యవాణి రంగంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొననున్నారు. ఇప్పటికే ఆలయానికి సీఎస్ శాంత కుమారి చేరుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement