Monday, September 30, 2024

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం

కరీంనగర్ – బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మొదలు పోలింగ్ బూత్ అధ్యక్షుల వరకు ప్రతి ఒక్క కార్యకర్త ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో జనంలోకి నేటి నుంచి వెళ్లనున్నారు దీనిలో భాగంగా కరీంనగర్ లోని 57వ డివిజన్, 173వ పోలింగ్ బూత్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడి ప్రజలతో ఆయన మమేక మయ్యారు.

ఒక్కో కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ బూత్ లో కనీసం వంద కుటుంబాల వద్దకు వెళ్లి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం , ఈ కార్యక్రమం లక్ష్యం
.

Advertisement

తాజా వార్తలు

Advertisement