Tuesday, September 17, 2024

Bhupalapalli – వాగులో పడి బాలుడు మృతి

ప్రభన్యూస్ ప్రతినిధి , భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం మల్లంపల్లి గ్రామ శివారులోని బండల మడుగు వాగులో పడి చేపల వేటకు వెళ్లిన బాలుడి మృతి చెందిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భూపాలపల్లి జిల్లా కేంద్రం సిఆర్ నగర్ కాలనీకి చెందిన ఆరుగురు పిల్లలు చాపలు పట్టడానికి వెళ్ళగా అందులో మల్ల్యాల రాజేశం భాగ్య ల కుమారుడు మల్యాల దేవేందర్ (15) వాగులో కాలుజారి పడిపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. బాలుడి మృతిలో గ్రామంలో విషాదచాయాలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement