Monday, September 16, 2024

TG | రేవంత్‌ రెడ్డితో బీహెచ్‌ఈఎల్‌ సీఎండీ భేటీ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్‌రెడ్డితో బీహెచ్‌ఈఎల్‌ సీఎండీ కె సదాశివమూర్తి భేటీ అయ్యారు. శుక్రవారం సచివాలయానికి విచ్చేసిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహెచ్‌ఈఎల్‌ పురోభివృద్ధి, కార్యాచరణ ప్రణిళాకల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement