Thursday, July 4, 2024

Delhi: బెల్లంపల్లి గడ్చిరోలి జాతీయ రహదారి పనులను వెంట‌నే ప్రారంభించాలి.. ఎమ్మెల్యే పాల్వాయి

బెల్లంపల్లి గడ్చిరోలి జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కోరారు. మంగళవారం న్యూ డిల్లీలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని వారి అధికారిక నివాసంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ కలిసి వినతిపత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement