Wednesday, July 3, 2024

TS: సీఎం రేవంత్ ను కలిసిన ఏవీ రంగనాథ్..

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement