Monday, September 23, 2024

Atchampet -బ్రేక్ ఫాస్ట్ లో ఫుడ్ పాయిజన్ – విద్యార్థులకు అస్వస్థత

అచ్చంపేట రూరల్ (ప్రభ న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని లింగోటం గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. గురువారం ఉదయం టిఫిన్ చేసిన విద్యార్థులకు కడుపునొప్పి కళ్ళు తిరగడం వంటి లక్షణాలు బయట పడ్డాయి.

- Advertisement -

స్పందించిన పాఠశాల యాజమాన్యం వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 50 మంది విద్యార్థులకు వైద్యులు చికిత్స అందించడం జరిగింది. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్ వివరణ కోరగా ఉదయం అల్పాహారంలో భాగంగా చపాతి పప్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement