Friday, September 20, 2024

Assembly – గంద‌ర‌గోళం మ‌ధ్య ద్ర‌వ్య వినిమ‌య బిల్లుకు ఆమోదం …

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క నేడు అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన ద్ర‌వ్య వినిమ‌య బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.. కాగా రేవంత్ చేసిన వ్యాఖ్యాల‌పై స‌భ‌లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలో సభలో గందరగోళం ఏర్పడింది.. ఈ బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన, నిరసనల మధ్యే ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను రేపటికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement