Sunday, September 15, 2024

Appeal – కాలువల్లోకి నీటిని విడుదల చేయండి – హరీశ్ రావు

సిద్దిపేట ప్రతినిధి:- సిద్దిపేట నియోజకవర్గం లోని రంగనాయక సాగర్ లో ఇటీవల నె మిడ్ మానేరు ద్వారా నీటి పంపింగ్ జరిగింది. రిజర్వాయర్ లోని నీటిని కాలువలకు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలనీ నీటిని విడుదల చేయాలనీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇరిగేషన్ అధికారులను కోరారు.

సిద్దిపేట ఇరిగేషన్ ఎస్ ఈ బస్వరాజ్, ఈఈ గోపాల కృష్ణ తో హరీష్ రావు ఆదివారం ఉదయం ఫోన్ లో మాట్లాడారు.. ప్రస్తుతం రంగనాయక సాగర్ లో 2.3 నీరు ఉంది. 3టి ఎంసిల పూర్తి సామర్థ్యం నీటిని నింపాలన్నారు.

రిజర్వాయర్ ల నుండి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. అదేవిదంగా కెనాల్స్ లలో మట్టి, పిచ్చి గడ్డి తుంగ పెరుక పోయిందని వెంటనే తొలగించాలని చెప్పారు. త్వరితగతిన కాలువల్లోకి నీటిని విడుదల చేసి రైతుంగానికి పంటల సాగుకు నీరందించాలని అధికారులను కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement