Wednesday, September 18, 2024

Alert – నిండుగా హ‌స్సేన్ సాగ‌ర్ …. దిగువ‌ ప్రాంతాలకు వార్నింగ్

హైదరాబాద్‌: నిండుకుండలా హుస్సేన్ సాగర్ మారింది… భారీ వ‌ర్షాల‌తో ఎగువ నుంచి వ‌స్తున్న వరద ప్రవాహం పెరగడంతో దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు.. ప్ర‌స్తుతం ఇన్ ఫ్లో 1850 క్యూసెక్కులు కాగా,1600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు… దిగువ ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను సందర్శించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement