Sunday, September 29, 2024

పారిశుద్ధ్య పనులు..

‌బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు పోచమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ దగ్గరుండి పారిశుద్ధ్య పనులను చేయించారు. డ్రైనేజీ పరిసరాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించారు. ఆమె వెంట మున్సిపల్‌ అధికారులు, వార్డు సభ్యులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement