Friday, September 6, 2024

ADB: భారీ వర్షాల‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… ఆర్డీవో హరికృష్ణ

బెల్లంపల్లి, జులై 20 (ప్రభ న్యూస్) : జిల్లాలో నిరంతరంగా వర్షాలు కురుస్తుండడంతో రాబోవు రెండు రోజుల్లో ఇబ్బంది పరిస్థితి ఉండటంతో బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణం, మండలం, కాసిపేట, తాండూర్, భీమిని, కన్నె పెళ్లి, వేమనపల్లి, నెన్నల మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ ఒక తెలిపారు.

వ‌ర్షాల కార‌ణంగా సహాయం కోసం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08736-250501 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. మండలాల్లోని అధికారులు అందుబాటులో ఉంటూ వారి వారి పరిధిలోని మండలాల్లో పర్యవేక్షణ లోపించకుండా చూడాలని ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement