Friday, September 20, 2024

ADB: కాంగ్రెస్ తోనే పేదలకు లబ్ధి.. ఎమ్మెల్యే వివేక్..

చెన్నూర్, ప్రభన్యూస్: తెలంగాణ పేద ప్రజలకు కాగ్రెస్ ప్రభుత్వంతోనే లబ్ధి చేకూరుతుందని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఇవాళ అర్హులైన 20మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెన్న సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement