Thursday, October 17, 2024

ADB: నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్, ప్రభన్యూస్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ ను నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ తో పట్టణంలో విద్యుత్ అంతరాయాలు దూరం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ, మున్సిపల్ చెర్ పర్సన్ అర్చన గిల్డా, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement